రికార్డు స్థాయి క్రికెట్‌ మ్యాచ్‌కు కరోనా బాధితుడు
మెల్‌బోర్న్‌: ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన మహిళల టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను వీక్షించిన ఓ అభిమానికి  కరోనా వైరస్‌ సోకింది. అతనికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలడంతో చికిత్స అందిస్తున్నారు.ఆ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో 86 వేల మందికి పైగా ప్రేక్షకులు హాజరైన నేపథ్యంలో ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు నిర…
నాకంటే ఆయనే క్యూట్‌ : రష్మిక
చెన్నై :  నాకంటే ఆయనే ఎంతో క్యూట్‌ అంటోంది హీరోయిన  రష్మిక మందన . శాండిల్‌వుడ్‌ నుంచి టాలీవుడ్, కోలీవుడ్‌ అంటూ దక్షిణాదిని చుట్టేస్తున్న ఈ అమ్మడు వరుస విజయాలతో దూసుకుపోతోంది. గీతగోవిందం ఫీవర్‌ తగ్గకముందే ఈ మధ్య మహేశ్‌బాబుతో నటించిన సరిలేరు నీకెవ్వరూ చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది రష్మి…
సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం
విజయవాడ: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'దిశ' చట్టంపై హర్షం వ్యక్తం చేస్తూ.. దేవినేని ఆవినాష్‌ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆవినాష్‌ మాట్లాడుతూ..మహిళలను తోబుట్టువులుగా భావించి సీఎం జగన్‌ 'దిశ' చట్టం తెచ్చారని పేర్కొన…
**పోలీసుల అదుపులోకి లెక్చరర్**
వరంగల్‌అర్బన్‌   ఖిలా వరంగల్ మండలం మామునూరులోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో ఓ కీచక ఉపాధ్యాయుడు కెమిస్ట్రీ  బోధించే లెక్చరర్  పసర రామ్మూర్తి గత మూడు నెలలుగా ఇంటర్ మీడియట్  చదువుతున్న విద్యార్థినులను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్న లెక్చరర్ ప్రిన్సిపల్‌ పూర్ణిమ దృష్టికి తీసుకుని వెళ్లిన విద్యార్థులు…
**అమెరికాలో హైదరాబాద్ యువ‌తి దారుణ హ‌త్య**
అమెరికాలో హైదరాబాద్  యువ‌తి దారుణ హ‌త్య నవంబర్ 22 న యువతి హత్య యూనివ‌ర్సిటీ ఆఫ్ ఇలియ‌నాస్‌లో చదువుతున్న 19 ఏళ్ల రూత్ జార్జ్‌ అత్యాచారం చేసి. హ‌త్య చేసిన‌ట్లు నిర్ధారణ యూనివ‌ర్సిటీ గ్యారేజీలో  రూత్ జార్జ్ మృత‌దేహాం  రూత్ జార్జ్ ను హత్య చేసిన డోనాల్డ్ తుర్‌మాన్
సీఎం జగన్‌ను కలిసిన చిరంజీవి దంపతులు
సీఎం జగన్‌ను కలిసిన చిరంజీవి దంపతులు అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మెగాస్టార్‌ చిరంజీవి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకి చేరుకున్న చిరంజీవి... భార్య సురేఖతో కలిసి తాడేపల్లిలోని సీఎం జగన్‌ నివాసానికి వెళ్…